ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తిరుమలలో ముగిసిన వసంతోత్సవాలు

ABN, Publish Date - Apr 24 , 2024 | 03:02 AM

మూడు యుగాలకు చెందిన శ్రీనివాస, శ్రీరామ, శ్రీకృష్ణుల దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం శ్రీదేవి,

తిరుమల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మూడు యుగాలకు చెందిన శ్రీనివాస, శ్రీరామ, శ్రీకృష్ణుల దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను కూడా ఆలయం నుంచి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకెళ్లారు. ముందుగా ఆస్థానం నిర్వహించి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వసంతోత్సవ అభిషేకాదులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తిరిగి సాయంత్రం ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లడంతో వసంతోత్సవాలు ముగిశాయి.

Updated Date - Apr 24 , 2024 | 07:10 AM

Advertising
Advertising