ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీజేపీ సీనియర్‌ నాయకుడు దే వేంద్రగౌడ్‌ మృతి

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:03 PM

ఎమ్మిగనూరుకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు, వీరశైవ ఐక్యవేదిక సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వై దేవేంద్రగౌడ్‌(77)శుక్రవారం కన్నుముశారు.

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 26: ఎమ్మిగనూరుకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు, వీరశైవ ఐక్యవేదిక సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వై దేవేంద్రగౌడ్‌(77)శుక్రవారం కన్నుముశారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. దేవేంద్రగౌడ్‌ గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా ఎమ్మిగనూరు కు పోటీ చేశారు. ఆయన గతంలో ఎమ్మిగనూరు బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

Updated Date - Apr 26 , 2024 | 11:03 PM

Advertising
Advertising