ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్రంలో సెగలు

ABN, Publish Date - Apr 24 , 2024 | 02:58 AM

రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల పెరుగుతున్నాయి. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి తదితర జిల్లాల్లోని 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి.

66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

ప్రయాణికుల రక్షణకు చర్యలు తీసుకోండి

రైల్వే శాఖకు వాతావరణ శాఖ సూచన

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల పెరుగుతున్నాయి. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి తదితర జిల్లాల్లోని 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. రాష్ట్రవ్యాప్తంగా 84 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1, విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 143 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అప్రమత్తం చేసింది. రైలు ప్రయాణికులు వడదెబ్బకు గురవుతారని హెచ్చరించింది. తాగునీరు అందుబాటులో ఉంచాలని, చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది. రైలు ప్రయాణికులు తగినంత నీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు తీసుకువెళ్లాలని సూచించింది.

Updated Date - Apr 24 , 2024 | 07:05 AM

Advertising
Advertising