ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi Cabinet Ministers: ఏపీకి దక్కిన కేంద్ర మంత్రి పదవులు ఇవే

ABN, Publish Date - Jun 10 , 2024 | 08:07 PM

కేంద్ర కేబినెట్‌లో తెలుగు మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి.

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో తెలుగు మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర పౌరవిమానయాన శాఖ, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయ మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవులు దక్కాయి.


ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం ఇచ్చారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 08:11 PM

Advertising
Advertising