ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సైకిల్‌కే ఓటేస్తాం

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:47 PM

మొదటిసారిగా ఓటు హక్కు పొందాం. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కొండయ్యకే ఓటు వేసి సైకిల్‌ గుర్తును ఆదరి స్తామని 18, 19 వార్డుల యువకులు స్పష్టం చేశారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కుమారుడు గౌరీఅమర్‌నాథ్‌ను నూతన ఓటర్లు కలిసి సంఘీభావం తెలిపారు.

గౌరీఅమర్‌నాఽథ్‌తో 18,19 వార్డుల యువకులు

18, 19 వార్డుల్లో నూతనంగా ఓటు హక్కు పొందిన యువకులు

చీరాల, ఏప్రిల్‌ 18 : మొదటిసారిగా ఓటు హక్కు పొందాం. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కొండయ్యకే ఓటు వేసి సైకిల్‌ గుర్తును ఆదరి స్తామని 18, 19 వార్డుల యువకులు స్పష్టం చేశారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కుమారుడు గౌరీఅమర్‌నాథ్‌ను నూతన ఓటర్లు కలిసి సంఘీభావం తెలిపారు. వారి మెడలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన అమర్‌నాథ్‌ కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:47 PM

Advertising
Advertising