ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎడ్ల బండిపై ఏలూరి ప్రచారం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:12 AM

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గ్రామీణవాతావరణం తరహాలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గ్రామీణవాతావరణం తరహాలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కుంకలమర్రులో శుక్రవారం ఎడ్ల బండిపై ఎన్నికల ప్రచారం చేశారు. రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున తరలివచ్చి ఏలూరికి నీరాజనాలు పలికారు. ఎడ్ల బండిపై గ్రామమంతా తిరుగుతూ ఏలూరి వినూత్నంగా చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. అన్నదాతల సంక్షేమమే టీడీపీ కూటమి లక్ష్యమని ఏలూరి రైతులనుద్దేశించి ప్రసగించారు. - పర్చూరు

Updated Date - Apr 27 , 2024 | 12:12 AM

Advertising
Advertising