ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గూగుల్‌లో జగన్‌ కేసులు తప్ప ఏమీ లేవు: జ్యోత్స్న

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:13 AM

ఆర్థిక నేరస్తుడైన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే ఎవరూ నమ్మరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు.

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఆర్థిక నేరస్తుడైన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే ఎవరూ నమ్మరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. ఐదేళ్లలో యువతను గంజాయి, మద్యం, మత్తు పదార్థాలకు బానిసను చేసి, స్వయం ఉపాధిని అటకెక్కించిన జగన్‌ యువతను ఉద్ధరిస్తానంటే.. ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. జగన్‌ చెప్పే పిట్టకథలు, కట్టు కథలు వినడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సోషల్‌ మీడియా సమావేశంలో ఒక అమ్మాయి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్‌ తెల్లమొఖం వేశాడంటూ ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పకుంటే పరువు పోతుందని జగన్‌ హిస్టరీ గూగుల్‌లో వెతుక్కోమని భార్గవ్‌రెడ్డి చెప్పారు. గూగుల్‌లో జగన్‌ గురించి వెతికితే.. సీబీఐ, ఈడీ చార్జిషీట్ల లిస్ట్‌ వచ్చింది. జగన్‌ పెట్టిన షెల్‌ కంపెనీల లిస్టు కూడా ఉందని అన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 07:28 AM

Advertising
Advertising