ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

ABN, Publish Date - Feb 17 , 2024 | 08:18 AM

ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది.

అమరావతి: ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. 19 వ తేది సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టీడీపీ , వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నిన్న రావాలని నోటీసుల్లో స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. అయితే నిన్న ఇరుపక్షాల ఎమ్మెల్యే లు హాజరు కాలేదు.

Updated Date - Feb 17 , 2024 | 08:18 AM

Advertising
Advertising