ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్రంలో 4 చోట్ల మోదీ సభలు

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:05 AM

రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రధాని మోదీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ పోటీచేసే అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేటల్లో ఈ సభలు

అనకాపల్లి, రాజమండ్రి,రాజంపేటల్లో ఖరారు

నాలుగో దానిపై ఇంకా రాని స్పష్టత

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రధాని మోదీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ పోటీచేసే అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేటల్లో ఈ సభలు జరుగుతాయి. ఆపార్టీ అభ్యర్థులకు పీఎంవో అధికారులు ఫోన్‌చేసి సభలు ఎక్కడ పెడితే బాగుంటుందో అడిగి తెలుసుకున్నారు. నాలుగో సభపై స్పష్టత రాలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 19 , 2024 | 04:05 AM

Advertising
Advertising