ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ఏడీసీఎల్‌ సీఎండీగా లక్ష్మీ పార్థసారథి

ABN, Publish Date - Jun 28 , 2024 | 06:21 AM

అమరావతి అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) చైర్‌పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ....

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) చైర్‌పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కూడా ఆమె ఇదే బాధ్యతలు నిర్వర్తించారు.

Updated Date - Jun 28 , 2024 | 06:22 AM

Advertising
Advertising