ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:21 AM

మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామానికి చెందిన బొల్లెద్దుల ఏసేపు (41) అనే ఉపాధి కూలీ బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు.

పగిడ్యాల, ఏప్రిల్‌ 17: మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామానికి చెందిన బొల్లెద్దుల ఏసేపు (41) అనే ఉపాధి కూలీ బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఏసేపు గ్రామ సమీపంలోని కెసీ కాలువ వద్ద జరుగు తున్న ఉపాధి పనులకు ఉదయం వెళ్లాడు. ఎండ తీవ్రత వల్ల పని ప్రదేశంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి కూలీలు ఆటోలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:21 AM

Advertising
Advertising