ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వారంలోపు పేర్లను నమోదు చేసుకోండి

ABN, Publish Date - Apr 15 , 2024 | 11:56 PM

సాధారణ ఎన్నికలు-2024 నేపథ్యంలో పోలింగ్‌ రోజున పోలింగ్‌ స్టేషన్‌లలో హెల్పర్లుగా విధులు నిర్వహించాలనుకున్న ఎన్‌సీసీ (నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌) మాజీ సైనిక్‌ ఉద్యోగులు, రిటైర్డు పోలీసులు వారి పేర్లను వారం రోజుల్లోపు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన తెలిపారు.

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15: సాధారణ ఎన్నికలు-2024 నేపథ్యంలో పోలింగ్‌ రోజున పోలింగ్‌ స్టేషన్‌లలో హెల్పర్లుగా విధులు నిర్వహించాలనుకున్న ఎన్‌సీసీ (నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌) మాజీ సైనిక్‌ ఉద్యోగులు, రిటైర్డు పోలీసులు వారి పేర్లను వారం రోజుల్లోపు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్‌సీసీ మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డు పోలీసులతో కలెక్టర్‌ సమావేశం నిర్వ హించి మాట్లాడుతూ ఎన్‌సీసీ వారికి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండకూ డదని అన్నారు. నమోదైన పేర్లను పోలీసు శాఖ పరిశీలిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కే.మధుసూదన్‌రావు, ఎన్నికల సూపరిం టెండెంట్‌ మురళి, సైనిక వెల్ఫేర్‌ అధికారి, మాజీ సైనిక్‌ ఉద్యోగులు, రిటైర్డు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:56 PM

Advertising
Advertising