ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీని ప్రజలు క్షమించరు

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:38 PM

ఐదేళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

డోన్‌, ఏప్రిల్‌ 25: ఐదేళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. గురువారం మండలంలోని కామగానిగుంట్ల, సోంపురం గ్రామా ల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు పెంచమని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్గి గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి విజయ భట్టు, శ్రీనివాసులు యాదవ్‌, కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, రంజిత్‌ కిరణ్‌, గోవిందరెడ్డి, బాలు, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:38 PM

Advertising
Advertising