ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీజీపీని కలిసిన నందికొట్కూరు ఎమ్మెల్యే

ABN, Publish Date - Jun 23 , 2024 | 12:10 AM

డీజీపీ తిరుమలరావును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

డీజీపీ తిరుమలరావును సన్మానిస్తున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, జూన్‌ 22: డీజీపీ తిరుమలరావును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ సమావేశం రెండో రోజు పూర్తిన అనంతరం డీజీపీ తిరుమలరావును ఆయన చాంబర్‌లో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేతో పాటు పగిడ్యాల మండల కన్వీనర్‌ పలుచాని మహేశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 12:10 AM

Advertising
Advertising