ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘సమాచారం ఇవ్వండి’

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:42 PM

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రజలు 6300633826కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఎన్నికల ప్రత్యేక పోలీస్‌ పరిశీలనాధికారి హిమాన్ష్‌ శంకర్‌ త్రివేది సూచించారు.

నంద్యాల క్రైం, ఏప్రిల్‌ 26: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రజలు 6300633826కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఎన్నికల ప్రత్యేక పోలీస్‌ పరిశీలనాధికారి హిమాన్ష్‌ శంకర్‌ త్రివేది సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టడానికి నగదు, బంగారం, మద్యం ఇతరత్రా వస్తువులను పంపిణీ జరిగినా, అక్ర మంగా రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

Updated Date - Apr 26 , 2024 | 11:42 PM

Advertising
Advertising