ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:43 AM

భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి ఈస్ట్‌ గోదావరికి చెందిన కె. నాగిరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు.

భక్తుడికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేస్తున్న పర్యవేక్షకురాలు హిమబిందు

శ్రీశైలం, ఆగస్టు 20: భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి ఈస్ట్‌ గోదావరికి చెందిన కె. నాగిరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. దాతలు ఈ విరాళాన్ని దేవస్థానం పర్యవేక్షకురాలు టి.హిమబిందుకు అందజేశారు. దాతలను దేవస్థానం అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్ర పటం, శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:45 AM

Advertising
Advertising
<