ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:41 PM

శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యఅన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం పల్నాడుకు చెందిన చింత శ్రీనివాసరావు రూ.1,01,116 విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అదజేశారు.

శ్రీశైలం, జూలై 8: శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యఅన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం పల్నాడుకు చెందిన చింత శ్రీనివాసరావు రూ.1,01,116 విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అదజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలనుఅందజేసి సత్కరించారు.

Updated Date - Jul 08 , 2024 | 11:41 PM

Advertising
Advertising
<