ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రేపు 500 మందితో జనసేనలో చేరుతున్నాం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:50 AM

కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు.

వైసీపీ గుడివాడ నాయకులు గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు

గుడివాడ: కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు. శుక్రవారం ముగ్గుబజారులోని తన కార్యాలయంలో బలరాం విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జీవీఆర్‌ కల్యాణమండపంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సమావేశంలో వైసీపీ నాయకులు సుంకర భాస్కర్‌, వెంపల గోపాల్‌, ఘంటా కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:50 AM

Advertising
Advertising