ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం

ABN, Publish Date - May 17 , 2024 | 12:52 AM

దేవదాయ శాఖ ఆధీనంలోని వీరవల్లి, చిరివాడ గ్రామాల్లోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, మే 16: దేవదాయ శాఖ ఆధీనంలోని వీరవల్లి, చిరివాడ గ్రామాల్లోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరవల్లిలోని కొండేశ్వరస్వామి దేవస్థానం భూములకు శుక్రవారం ఉదయం 10 గంటలకు, వేణుగోపాలస్వామి దేవ స్థానం భూములకు ఉదయం 11గంటలకు, చిరివాడలోని చంద్రశేఖరస్వామి దేవస్థాన భూములకు మధ్యాహ్నం 3గం టలకు ఆలయ ప్రాంగణాల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవస్థానాలకు గతంలో బకా యిలున్న వారు వేలంలో పాల్గొనేందుకు అనర్హులని తెలిపారు. నిర్ణయించిన ధరావత్తు సొమ్ముతో పాటు ఆర్థిక స్థితి గతులు తెలిపే ఒరిజినల్‌ పత్రంతో వేలంలో పాల్గొనాలని సూచించారు. హెచ్చుపాటదారుడు పాడుకున్న మొత్తంలో సగం సొమ్ము పాటముగిసిన వెంటనే చెల్లించాలని ఈవో పేర్కొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:52 AM

Advertising
Advertising