ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువకుడిపై పోక్సో కేసు

ABN, Publish Date - Jun 24 , 2024 | 01:39 AM

బాలికను మోసగించిన ఓ యువకుడిపై నున్న రూరల్‌ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

పాయకాపురం, జూన్‌ 23: బాలికను మోసగించిన ఓ యువకుడిపై నున్న రూరల్‌ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కండ్రిక కాలనీకి చెందిన బాలిక(17) ఇంటర్‌ రెండో ఏడాది చదువు తోంది. రాజీవ్‌నగర్‌కు చెందిన పైడి శ్యామ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 01:39 AM

Advertising
Advertising