ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బెడిసికొట్టిన వైసీపీ గులకరాయి డ్రామా: కాగిత కృష్ణప్రసాద్‌

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:54 AM

వైసీపీ ఆడిన గులకరాయి డ్రామా బెడిసికొట్టిందని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ విలేకరులకు తెలిపారు.

పెడన, ఏప్రిల్‌ 15: వైసీపీ ఆడిన గులకరాయి డ్రామా బెడిసికొట్టిందని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ విలేకరులకు తెలిపారు. వైసీపీ పాలకుల డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం చేస్తుంటే పథకం ప్రకారం విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వాళ్లలో వాళ్లే రాయితో కొట్టుకు న్నారని ఆయన ఆరోపిం చారు. ఎన్నికల్లో సానుభూతి కోసం వైసీపీ హత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. బుధవారం పెడన పట్టణంలో నిర్వ హించనున్న ప్రజాగళం బహిరంగ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలని ఆయన పిలు పునిచ్చారు.

Updated Date - Apr 16 , 2024 | 12:54 AM

Advertising
Advertising