ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సముద్రంలో ఉన్న నౌకలో కలెక్టర్‌ తనిఖీలు

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:44 AM

దక్షిణాఫ్రికాకు బియ్యం రవాణా చేస్తున్న నౌకను తనిఖీ చేసేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ బుధవారం పెద్ద సాహసమే చేశారు.

  • దక్షిణాఫ్రికాకు వెళ్లే నౌకలో 640 టన్నుల పీడీఎస్‌ బియ్యం గుర్తింపు

కలెక్టరేట్‌ కాకినాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): దక్షిణాఫ్రికాకు బియ్యం రవాణా చేస్తున్న నౌకను తనిఖీ చేసేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ బుధవారం పెద్ద సాహసమే చేశారు. సముద్రంలో ఉన్న భారీ నౌకను చేరుకునేందుకు యాంకరేజ్‌ పోర్టు నుంచి గంటపాటు ప్రయాణించి నౌకలో సోదాలు చేశారు. దక్షిణాఫ్రికాకు వెళ్తున్న ఈ స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి శాంపిల్స్‌ సేకరించారు. జూన్‌లో సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని ఇటీవల విడుదల చేశామని, నౌకలో ఉన్న బియ్యం.. తాము విడుదల చేసిన బియ్యం ఒక్కటేనా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 04:44 AM