ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల్లో ఎనడీఏ అభ్యర్థులను గెలిపిద్దాం

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:47 PM

టీడీపీ, బీజేపీ, జనసేన(ఎనడీఏ)కూటమి అభ్య ర్థులను గెలిపిద్దాం, మదనపల్లెను కొత్త జిల్లా చేసుకుందామని టీడీపీ సీటీఎం క్లస్టర్‌ ఇనచార్జి చల్లా నరసింహులు పిలు పునిచ్చారు.

అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి నరసింహులు

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 23: టీడీపీ, బీజేపీ, జనసేన(ఎనడీఏ)కూటమి అభ్య ర్థులను గెలిపిద్దాం, మదనపల్లెను కొత్త జిల్లా చేసుకుందామని టీడీపీ సీటీఎం క్లస్టర్‌ ఇనచార్జి చల్లా నరసింహులు పిలు పునిచ్చారు. మంగళవారం సీటీఎం కస్పా, సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతీల్లో బీజేపీ నాయకులతో కలసి ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ టీడీపీకి కంచుకో టలాంటి సీటీఎం రెండు పంచాయతీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నామ న్నారు. సీటీఎం పెద్దచెరువు అభివృద్ధికి మాట ఇచ్చిన టీడీపీ అభ్యర్థి షాజహానబాషాను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మోర్చా నాయకుడు ఓసూరి కిరణ్‌, మాజీ సర్పంచ రెడ్డిస్వామి, చల్లా శ్రీనివాసులు, వేమన్న, కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:47 PM

Advertising
Advertising