ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జనసేన కార్యాలయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:46 PM

రాజంపేట పార్లమెంటు జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో గురువారం రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు

మాట్లాడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి

రాజంపేట టౌన, ఏప్రిల్‌ 25 : రాజంపేట పార్లమెంటు జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో గురువారం రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు రాజంపేట పార్లమెంటు పరధిలోని ఏడు నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించాలన్నా రు. కార్యకర్తలను ఆయన పరిచయం చేసుకున్నారు. జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు, బీజేపీ పార్లమెంటు అధ్యక్షులు సాయిలోకేష్‌, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్‌నాయుడు తదితరులు ప్రసంగిస్తూ కూటమి అభ్యర్ధుల విజయానికి తమవంతు కృషి చేస్తామన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:46 PM

Advertising
Advertising