ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘జనసేన గెలుపు.. అభివృద్ధికి మలుపు’

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:13 AM

జనసేన గెలుపు రైల్వేకోడూరు అభివృద్ధికి ములుపు అని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్‌ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి తెలిపారు.

ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు

రైల్వేకోడూరు(రూరల్‌) ఏప్రిల్‌ 22: జనసేన గెలుపు రైల్వేకోడూరు అభివృద్ధికి ములుపు అని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్‌ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి తెలిపారు. సోమవారం పట్టణంలోని బలిజ వీధిలో గంగమ్మకు పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . రైల్వేకోడూరులో జనసేన జెండా ఎగరేసి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు బీజేపీ ఇనచార్జ్‌ గడ్డం చెంగల్‌ రాజు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, టీడీ పీ పట్టణ కన్వీనర్‌ పొకల మణి, మైనారిటీ నాయకులు పట్టాన మౌలా మహిళ నాయకురాలు నాగిరిపాడు మాజీ సర్పంచ కట్టా ఉమాదేవి, మైసూరివారిపల్లి సర్పంచ కారుమంచి సంయుక్త తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 12:13 AM

Advertising
Advertising