ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

ABN, Publish Date - Apr 14 , 2024 | 11:34 PM

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు ప్రజలు సహకరించాలని రాయచోటి డీఎస్పీ మహబూ బ్‌ బాషా విజ్ఞప్తి చేశారు.

పీలేరు, ఏప్రిల్‌ 14: సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు ప్రజలు సహకరించాలని రాయచోటి డీఎస్పీ మహబూ బ్‌ బాషా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఆదివా రం తలపులలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ముగిసిపోయే ఎన్నికల కోసం గ్రామాల్లో వ్యక్తి గత కక్షలు పెట్టుకోరాదని సూచించారు. ఎన్నికలలో ప్రతి ఒక్క రూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన సీఐ మోహన రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 11:34 PM

Advertising
Advertising