ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - May 12 , 2024 | 11:35 PM

సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు.

పోలీసులకు సూచనలిస్తున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు

మదనపల్లె అర్బన, మే12: సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లెలోని జడ్పీ హైస్కూల్‌ పోలిం గ్‌ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల విధులకు హాజరై న పోలీసులకు శిక్షణ తోపాటు ఐపీఎస్‌ అధికారుల కు సూచనలు ఇచ్చారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకొన్నట్లు ఆయన తెలిపా రు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ చెప్పారు. ఓటర్లు ప్రశాంతవాతావరణంలో తమ ఓట్లు వినియోగించుకొనే విధంగా పోలీసుల కృషి ఉండాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేవారిని, ఆ ప్రాంతాలను పరిశీలనలో ఉంచాలన్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే పరిశీలించి వారి గుర్తింపు కార్డులను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఐపీఎస్‌ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:35 PM

Advertising
Advertising