ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:13 AM

వేసవి ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. విద్యుత్తు వాడకమూ అంతే స్థాయిలో ఉంటోంది. సగటున రోజుకు 250 మిలియన్‌ యూనిట్లదాకా విద్యుత్తు డిమాండ్‌ ఉంటోంది.

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వేసవి ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. విద్యుత్తు వాడకమూ అంతే స్థాయిలో ఉంటోంది. సగటున రోజుకు 250 మిలియన్‌ యూనిట్లదాకా విద్యుత్తు డిమాండ్‌ ఉంటోంది. గురువారం 249.779 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైంది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ నుంచి 211.218 మిలియన్‌ యూనిట్ల మేర సమీకరించారు. మరో 38.561 మిలియన్‌ యూనిట్ల లోటు ఏర్పడింది. 39.779 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో రూ.26.775 కోట్లకు కొనుగోలు చేశారు. మరోవైపు థర్మల్‌ కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి.

Updated Date - Apr 27 , 2024 | 07:56 AM

Advertising
Advertising