ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రెండు రైళ్ల దారి మళ్లింపు

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:25 PM

ఇంజనీరింగ్‌ వర్కులు కారనంగా రెండు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఎం రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంటూరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ వర్కులు కారనంగా రెండు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఎం రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 12756 భావనగర్‌ - కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ రైలుని ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో ఏలూరు, తాడేపల్లిగూడెం మార్గంలో కాకుండా గుడివాడ మీదగా మళ్లిస్తామన్నారు. నెంబరు.12806 లింగంపల్లి - విశాఖపట్టణం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని కూడా ఈ నెల 8, 9, 11, 12, 15, 15, 18, 19, 22, 23, 25, 26, 29, 30 తేదీల్లో గుడివాడ మీదగా మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 07 , 2024 | 11:25 PM

Advertising
Advertising