ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

ABN, Publish Date - May 12 , 2024 | 01:04 AM

మండలపరిధిలోని పమిడివారిపాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలో చేరారు.

వైసీపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రామాంజనేయులు

పెదనందిపాడు, మే 11: మండలపరిధిలోని పమిడివారిపాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలో చేరారు. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రత్తిపాటి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:05 AM

Advertising
Advertising