ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీలోకి మాజీ మేయర్‌ తాడి శకుంతల

ABN, Publish Date - Apr 27 , 2024 | 03:22 AM

విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల టీడీపీలో చేరారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో యువనేత లోకేశ్‌ ఆమెకు పసుపు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భారీగా చేరికలు

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల టీడీపీలో చేరారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో యువనేత లోకేశ్‌ ఆమెకు పసుపు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే విజయవాడకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రముఖులు టీడీపీలో చేరారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలు టీడీపీ తీర్థం తీసుకున్నాయి.

Updated Date - Apr 27 , 2024 | 03:22 AM

Advertising
Advertising