ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:19 PM

విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు.

విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ప్లాన్ చేశారని అన్నారు. ఈ మేరకు విశాఖ సీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయాన్ని పోలీసులకే కాకుండా ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లవొచ్చునని తెలుస్తోంది. కాగా ఫిర్యాదుకు సంబంధించి ఏయే అంశాలను పొందుపరిచారు, ఎవరి పేర్లనైనా ప్రత్యేకంగా పేర్కొన్నారా వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

కాగా జేడీ లక్ష్మీ నారాయణ ప్రతి రోజూ ప్రచారం చేయనున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 06:32 PM

Advertising
Advertising