ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘చిరంజీవికి సజ్జల క్షమాపణ చెప్పాలి’

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:49 AM

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 24: చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని, తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సజ్జల తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు హెచ్చరించారు. బు ధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 24: చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని, తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సజ్జల తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు హెచ్చరించారు. బు ధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ సలహాదారులలో ఒకడైన సజ్జల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటాదన్నారు. చిరంజీవి లాం టి వ్యక్తిని విమర్శించే అర్హత యావత్‌ రెడ్డి కులానికి లేదన్నారు. చిరంజీవికి భేష రతుగా క్షమాపణ చెప్పకపోతే చిరంజీవిని అభిమానించే ప్రతి ఒక్కరి ఆగ్రహం చవిచూడక తప్పదని ఆయన తెలిపారు. సమావేశంలో మాధవరపు పట్టాభి రామ య్య, నిరంజన్‌ నాయుడు, తిరుమల రా వు, వాసిరెడ్డి జ్యోతివీరకుమార్‌, పామర్తి కోటేశ్వరరావు,గుర్రాల శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:49 AM

Advertising
Advertising