ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాక్షస పాలన సంకెళ్ల నుంచి విముక్తికి కృషి

ABN, Publish Date - May 16 , 2024 | 12:17 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 15: రాక్షస పాలన సంకెళ్ల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల రోజు ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చి భారత ప్రధాని నరేంద్రమోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీ స్సులతో కాకినాడ ఎంపీగా పోటీచేసిన తనపై అంతులేని ప్రేమ చూపించి ఓట్ల వర్షం కురిపించిన జిల్లా ప్రజలకు శిరస్సు వంచి పాదాభివం

కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 15: రాక్షస పాలన సంకెళ్ల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల రోజు ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చి భారత ప్రధాని నరేంద్రమోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీ స్సులతో కాకినాడ ఎంపీగా పోటీచేసిన తనపై అంతులేని ప్రేమ చూపించి ఓట్ల వర్షం కురిపించిన జిల్లా ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ మహాయజ్ఙంలో అహర్నిశలు శ్రమించి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 12:17 AM

Advertising
Advertising