ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు

ABN, Publish Date - May 17 , 2024 | 03:37 AM

శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు గురువారం అనర్హత వేటు వేశారు. ఈ మేరకు గెజిట్‌ను జారీచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు గురువారం అనర్హత వేటు వేశారు. ఈ మేరకు గెజిట్‌ను జారీచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున జంగా కృష్ణమూర్తి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వైసీపీ చేసిన విజ్ఞప్తి మేరకు మండలి చైర్మన్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - May 17 , 2024 | 08:00 AM

Advertising
Advertising