ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటుకు నోటు అందిందా..!

ABN, Publish Date - May 19 , 2024 | 03:19 AM

ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ సరిగా జరిగిందా? లేదా? అని తెలుసుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన యలమంచిలిలో శనివారం 20 మంది సభ్యుల బృందం పర్యటించింది.

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఆరా

యలమంచిలి, మే 18: ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ సరిగా జరిగిందా? లేదా? అని తెలుసుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన యలమంచిలిలో శనివారం 20 మంది సభ్యుల బృందం పర్యటించింది. బృంద సభ్యులు పలు ఇళ్లకు వెళ్లి ‘అమ్మా... మీ కుటుంబంలోని ఓట్లకు సొమ్ములు అందాయా? ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఇచ్చారు?’ అని ఆరా తీశారు. ఎన్నికలైన తర్వాత ఇలాంటి విచారణ జరగడం తాము గతంలో ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 07:17 AM

Advertising
Advertising