ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్వల్పంగా తగ్గిన ఎండ

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:06 AM

ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి అయితే, వడగాడ్పులు తోడవ్వడంతో రహదారిపై కొద్దిదూరం ప్రయాణించాక ప్రజలు నీడ పట్టున చేరుతున్నారు.

కలెక్టర్‌ బంగ్లా వద్ద బోసిపోయిన పుత్తూరు రోడ్డు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 14: ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి అయితే, వడగాడ్పులు తోడవ్వడంతో రహదారిపై కొద్దిదూరం ప్రయాణించాక ప్రజలు నీడ పట్టున చేరుతున్నారు. మండలాల వారీగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలివీ.. నిండ్రలో 39.8, తవణంపల్లెలో 39.7, పులిచెర్లలో 39.6, గుడుపల్లెలో 39.0, శ్రీరంగరాజపురంలో 38.9, గుడిపాల, పుంగనూరులో 38.5, నగరి, సోమల, విజయపురంలో 37.9, సదుంలో 37.7, పాలసముద్రంలో 37.5, కార్వేటినగరంలో 37.4, పెద్దపంజాణి, చిత్తూరులో 37.2, చౌడేపల్లె, రొంపిచెర్ల, యాదమరిలో 37.1, కుప్పంలో 37.0, గంగాధరనెల్లూరులో 36.7, శాంతిపురంలో 36.5, వెదురుకుప్పంలో 36.4, బంగారుపాళ్యంలో 36.4, వి.కోట, పెనుమూరు, పలమనేరులో 35.4, పూతలపట్టులో 35.1, గంగవరంలో 35.0, బైరెడ్డిపల్లిలో 34.9, ఐరాలలో 34.7, రామకుప్పంలో 34.3 డిగ్రీలు.

Updated Date - Apr 15 , 2024 | 02:06 AM

Advertising
Advertising