ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దేవదాయశాఖ ఏసీకి నోటీసు

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:17 AM

జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనరు ప్రసన్నలక్ష్మికి జాయింట్‌ కలెక్టరు శ్రీనివాసులు ఆదివారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

చిత్తూరు కల్చరల్‌, ఏప్రిల్‌ 14: జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనరు ప్రసన్నలక్ష్మికి జాయింట్‌ కలెక్టరు శ్రీనివాసులు ఆదివారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. కోడ్‌ను అతిక్రమించి కట్టమంచి వరదరాజస్వామి ఆలయంలో ఈ నెల 12వ తేది అధికార పార్టీ ఎన్నికల సమావేశం నిర్వహించినందుకుగాను ఈ నోటీసు ఇచ్చారు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రతినిధులు, అనుమతించిన అధికారుల వివరాలతో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై ఏసీని సంప్రదించగా, కర్నూలు ఎన్నికల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఉన్నానని, సోమవారం తెలియజేస్తానని చెప్పారు.

Updated Date - Apr 15 , 2024 | 02:17 AM

Advertising
Advertising