ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల వివరాలతో సిద్ధంగా ఉండండి

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:51 AM

జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులు త్వరలో రానున్నారని, వారికి అవసరమైన ఎన్నికల సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని లైజన్‌ ఆఫీసర్లను జేసీ శ్రీనివాసులు ఆదేశించారు.

లైజన్‌ ఆఫీసర్లతో సమీక్షిస్తున్న జేసీ శ్రీనివాసులు

లైజన్‌ ఆఫీసర్లకు జేసీ సూచన

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 15: జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులు త్వరలో రానున్నారని, వారికి అవసరమైన ఎన్నికల సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని లైజన్‌ ఆఫీసర్లను జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం జేసీ సమావేశ హాలులో ఎన్నికల పరిశీలకుల నోడల్‌ ఆఫీసర్‌, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌ రెడ్డితో కలిసి జేసీ సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో వారికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యయ వివరాలతో కూడిన నివేదికలను అందజేస్తుండాలన్నారు. ముందస్తుగా ఎన్నికల పరిశీలకులతో వారి రోజువారి పర్యటన వివరాలను తెలుసుకుని ఆ ప్రాంతాలకు వారితో వెళ్ళాలని ఆయన సూచించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:51 AM

Advertising
Advertising