ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘బార్‌’లో ఎన్‌రోల్‌మెంట్‌కు నకిలీ సర్టిఫికెట్లు

ABN, Publish Date - May 17 , 2024 | 03:32 AM

విద్యార్హతకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరుగురు న్యాయవాదులపై ఏపీ బార్‌ కౌన్సిల్‌ వేటు వేసింది.

ఆరుగురు న్యాయవాదులపై వేటు

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): విద్యార్హతకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరుగురు న్యాయవాదులపై ఏపీ బార్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. విశాఖపట్నానికి చెందిన టి.వెంకటనాయుడు, తూర్పుగోదావరిజిల్లా బొక్కావారిపాలెంకు చెందిన పితాని లక్ష్మీభాయి, పల్నాడుజిల్లా సత్తెనపల్లికి చెందిన బి.నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, గుంటూరుకు చెందిన జొన్నకూటి సాంబశివరావు, కర్నూలు జిల్లా సింగవరంకు చెందిన కాటసాని సంజీవరెడ్డిని ఏపీ బార్‌ కౌన్సిల్‌ న్యాయవాదుల జాబితా నుంచి తొలగిస్తూ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి బి.పద్మలత ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 17 , 2024 | 08:19 AM

Advertising
Advertising