ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భక్తిశ్రద్ధలతో శనిత్రయోదశి పూజలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:06 AM

వైశాఖ బహుళ అమావాస్యను పురష్క రించుకుని గురువారం నగరంలోని పలు ఆలయాల్లో శని త్రయోదశి పూజ లను నిర్వహిం చారు.

మొదటిరోడ్డు శివాలయంలో పూజలు

అనంతపురం కల్చరల్‌, జూన 6 : వైశాఖ బహుళ అమావాస్యను పురష్క రించుకుని గురువారం నగరంలోని పలు ఆలయాల్లో శని త్రయోదశి పూజ లను నిర్వహిం చారు. మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండరామాల యంలో శనేశ్వరుని మూల విరా ఠ్‌కు వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


సాయి ట్రస్టు ఆధ్వ ర్యంలో తపో వనంలోని శివశక్తి దేవాలయంలో పూజలు నిర్వహిం చారు. శనేశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడంతోపాటు నువ్వులు, బియ్యంతో కలిపిన ప్రత్యేక పదార్థాలు, పిండివంటలతో నివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీరాములు, దేవేంద్ర, కెకె గాంధీ, దీప, అనీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:06 AM

Advertising
Advertising