ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు అండగా...

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:42 PM

స్థానిక వెల్డింగ్‌ షాప్‌ యజమాని రమేష్‌ బాబు విజయవాడలోని వరద బాధితులకు రూ. 2.50 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

విజయవాడలో సరుకులతో ముదిగుబ్బ వాసులు

ముదిగుబ్బ : స్థానిక వెల్డింగ్‌ షాప్‌ యజమాని రమేష్‌ బాబు విజయవాడలోని వరద బాధితులకు రూ. 2.50 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ముదిగుబ్బ నుంచి ఐచర్‌ వాహనంలో నిత్యావసర సరుకులు తీసుకువెళ్లి బాధితులకు మంగళవారం పంపిణీ చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 11:42 PM

Advertising
Advertising