ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

craime: అనుమానంతో భార్య హత్య

ABN, Publish Date - Apr 27 , 2024 | 01:20 AM

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 26: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పుట్టపర్తి రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన ్నాయి.

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 26: అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పుట్టపర్తి రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన ్నాయి.


వెంగళమ్మచెరువుకు చెందిన గ్రామ వలంటీరు ఈడిగ పవనకుమార్‌, పెడపల్లి బత్తలపల్లికి చెందిన తన మేనమామ కూతురు త్రివేణిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. అయితే గత కొంత కాలంగా పవనకుమార్‌ భా ర్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. ఆగ్రహానికి గురైన పవనకుమార్‌.. త్రివేణిని కొడవలితో విచక్షణారహితంగా నరికి హత్యచేశాడు. వారికి 3 సంవత్సరాలు, 4 నెలల వయసుగల ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు.


మరిన్ని వార్తల కోసం...


Updated Date - Apr 27 , 2024 | 01:20 AM

Advertising
Advertising