ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

rdo నాణ్యమైన సరుకులను అందిస్తాం: ఆర్డీఓ

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:34 AM

ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను అందజేస్తామని ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన ధర్మవరం, ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి స్టాక్‌ పాయింట్లను తనిఖీ చేసి అందులోని కందిపప్పు, నూనెను పరిశీలించారు. అలా గే చక్కెర నిల్వ రిజిస్టర్‌ను పరిశీలించారు.

ధర్మవరం స్టాక్‌పాయింట్‌లో సరుకులను పరిశీలిస్తున్న ఆర్డీఓ

ధర్మవరం, జూన 16: ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను అందజేస్తామని ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన ధర్మవరం, ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి స్టాక్‌ పాయింట్లను తనిఖీ చేసి అందులోని కందిపప్పు, నూనెను పరిశీలించారు. అలా గే చక్కెర నిల్వ రిజిస్టర్‌ను పరిశీలించారు.


ఎక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా చూడాలని స్టాక్‌పాయింట్‌ సిబ్బందికి సూచించారు. అనంతరం మా ట్లాడుతూ రేషన కార్డు లబ్ధిదారులకు చౌకదుకాణాల్లో నాణ్యమైన సరుకులను అందజేస్తామని తెలిపారు. ఆర్డీఓ వెంట అధికారులు లక్ష్మీదేవి, శారద, రమాదేవి, హంపయ్య, ఈశ్వరయ్య ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 17 , 2024 | 12:34 AM

Advertising
Advertising