ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనుమతి లేని పాఠశాలలను సీజ్‌ చేయాలి

ABN, Publish Date - May 16 , 2024 | 11:23 PM

జిల్లాలో అనుమతి లేని స్కూళ్లను సీజ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, ఇతర నాయకులు ఏడీ క్రిష్ణయ్యను డీఈఓ కార్యాలయంలో కలిశారు.

డీఈఓ కార్యాలయం వద్ద నాయకుల నిరసన

అనంతపురం విద్య, మే 16 : జిల్లాలో అనుమతి లేని స్కూళ్లను సీజ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, ఇతర నాయకులు ఏడీ క్రిష్ణయ్యను డీఈఓ కార్యాలయంలో కలిశారు. పలు కార్పొరేట్‌ స్కూళ్లు నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్నాయని, ఒకటి, రెండు బ్రాంచులకు అనుమతి తీసుకుని, ఆరు.. ఏడు బ్రాంచులు నడుపుతున్నారని అన్నారు. పుస్తకాల పేరుతో రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు లాగేస్తున్నారని, ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్నారు. వెంటనే ఒక అధికారిని నియమించి అన్ని స్కూళ్లలో తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే స్కూళ్లను సీజ్‌ చేయాలని కోరారు. ఈ మేరకు ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మంజునాథ్‌, ఉమామహేష్‌, వంశీ, రారాజు, హర్ష, పవన పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:23 PM

Advertising
Advertising