ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

road accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మృతి

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:08 AM

బుక్కపట్నం, ఏప్రిల్‌ 25: మండలంలోని లింగప్పగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. లింగప్పగారిపల్లి గ్రామానికి చెందిన నరసానాయుడు(42), ప్రభాకర్‌(33) సిద్దరాంపురం నుంచి స్వగ్రామమైన లింగప్పగారిపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు.

-విషాదంలో లింగప్పగారిపల్లి

బుక్కపట్నం, ఏప్రిల్‌ 25: మండలంలోని లింగప్పగారిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. లింగప్పగారిపల్లి గ్రామానికి చెందిన నరసానాయుడు(42), ప్రభాకర్‌(33) సిద్దరాంపురం నుంచి స్వగ్రామమైన లింగప్పగారిపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు.


గ్రామ సమీపంలోకి రాగానే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందారు. నరసానాయుడుకు భా ర్య కళావతి, ముగ్గురు కు మార్తెలు ఉ న్నారు. ప్రభాకర్‌కు భార్య పౌర్ణమి , ఇద్దరుకుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో లింగప్పగారిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతులను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 26 , 2024 | 12:08 AM

Advertising
Advertising