ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, Publish Date - Apr 13 , 2024 | 12:03 AM

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని కూటమి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అన్నారు.

నార్పల, ఏప్రిల్‌ 12: చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని కూటమి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడితో కలిసి ఆమె శుక్ర వారం మండలంలోని దుర్గం, సిద్దలాచెర్ల, గొల్లపల్లి, కమ్మకొట్టాల, మాలవాం డ్లపల్లి, దుగుమర్రి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు, ఆకుల ఆంజనేయు లు, పిట్టురంగారెడ్డి, ఆకుల నాగార్జున నాయుడు, ఎర్రినాగప్ప, ఆకుల తేజ పాల్గొ న్నారు. అలాగే బుక్కరాయసముద్రంలోని అనంతసాగర్‌ కాలనీ, విజయ నగర్‌ కాలనీలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు ప్రచారం నిర్వహించారు.

Updated Date - Apr 13 , 2024 | 12:03 AM

Advertising
Advertising