ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాయిగాయత్రీ నివాస్‌ ప్రారంభం

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:58 AM

సత్యసాయి సేవాదళ్‌ కోసం ప్రశాంతి నిలయంలో నిర్మించిన సాయిగాయత్రీ నివాస్‌ భవనాన్ని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ శుక్రవారం ప్రారంభించారు.

గాయత్రీ నివాస్‌లో పూజలు చేస్తున్న రత్నాకర్‌

పుట్టపర్తి, ఆగస్టు 23: సత్యసాయి సేవాదళ్‌ కోసం ప్రశాంతి నిలయంలో నిర్మించిన సాయిగాయత్రీ నివాస్‌ భవనాన్ని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ శుక్రవారం ప్రారంభించారు. 800 మంది సేవాదళ్‌ సభ్యులు ఉండేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు.

Updated Date - Aug 24 , 2024 | 12:58 AM

Advertising
Advertising
<