ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోహరం వేడుకలు ప్రారంభం

ABN, Publish Date - Jul 08 , 2024 | 12:06 AM

బత్తలపల్లిలో ఖాశీంస్వామి మోహరం వేడుకలు ఆదివారం పారంభం అయ్యయి. పెట్టెలో ఉన్న ఖాశీం స్వాములను శుభ్రం చేసి పీర్ల మకాంలో ఆశీనులు చేశారు.

కాశీంస్వామి తొలి దర్శనం

బత్తలపలి,్ల జూలై 7: బత్తలపల్లిలో ఖాశీంస్వామి మోహరం వేడుకలు ఆదివారం పారంభం అయ్యయి. పెట్టెలో ఉన్న ఖాశీం స్వాములను శుభ్రం చేసి పీర్ల మకాంలో ఆశీనులు చేశారు. ఉమ్మ డి అనంత జిల్లాలోనే గూగుడు కుళ్లయిస్వామి వేడుకలు తరువాత అంతటి స్థాయిలో బత్తలపల్లి మోహరం వేడుకలు జరుగుతాయి. ఆదివారం రాత్రి ఖాశీంస్వామి తొలి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.

Updated Date - Jul 08 , 2024 | 12:06 AM

Advertising
Advertising
<