ఆల్ ది బెస్ట్... శ్రావణమ్మ: మాజీ మంత్రి జేసీ
ABN, Publish Date - Apr 26 , 2024 | 12:02 AM
శింగనమలలో నామినేషనకు వెళ్తున్న టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి మాజీ మంత్రి దివాకర్రెడ్డి ఆల్ది బెస్ట్ చెప్పారు. మరవకొమ్మ వద్ద నుంచి ర్యాలీగా వస్తున్న శ్రావణిశ్రీకి దారి మధ్యలో జేసీ దివాకర్రెడ్డి ఎదురయ్యారు. కారులో ఉన్న ఆయన వద్దకు శ్రావణిశ్రీ వెళ్లి పలుకరించారు.
బుక్కరాయసముద్రం / శింగనమల, ఏప్రిల్ 25: శింగనమలలో నామినేషనకు వెళ్తున్న టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి మాజీ మంత్రి దివాకర్రెడ్డి ఆల్ది బెస్ట్ చెప్పారు. మరవకొమ్మ వద్ద నుంచి ర్యాలీగా వస్తున్న శ్రావణిశ్రీకి దారి మధ్యలో జేసీ దివాకర్రెడ్డి ఎదురయ్యారు. కారులో ఉన్న ఆయన వద్దకు శ్రావణిశ్రీ వెళ్లి పలుకరించారు.
దీంతో ఆయన జాగ్రత్తగా పని చేసుకో.. ఈ సారి తప్పకుండా గెలుస్తావులే..! జాగ్రత్తగా నామినే షన వెయ్యి అంటూ చెప్పి వెళ్లి పో యారు. అంతకు ముందు ఆయన ద్విసభ్యకమిటీ సభ్యుడు ముం టిమడుగు కేశవరెడ్డితో నియోజక వర్గంలో రాజకీయ పరిణామాలపై ఏకాంతంగా దాదాపు అరగంటపాటు చర్చించారు.
మరిన్ని వార్తల కోసం...
Updated Date - Apr 26 , 2024 | 12:02 AM